బుధవారం ఉదయం ఇందల్వాయి టోల్గేట్ వద్ద యూ టర్న్ తీసుకుంటున్న క్రమంలో ధాన్యం లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. సిరికొండ మండలం చీమన్పల్లి కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం తీసుకొని NZBకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.