పెద్దపల్లి: మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీధర్ బాబు

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం రాత్రి తన నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని కరీంనగర్‌కు వెళుతుండగా, పెద్దపల్లి శివారుల్లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ద్విచక్రవాహనదారుడిని గమనించి, అతనికి సకాలంలో వైద్యం అందేలా చొరవ తీసుకుని ప్రాణాన్ని కాపాడారు. ఈ సంఘటన మంత్రి గొప్ప మానవత్వాన్ని చాటింది.

సంబంధిత పోస్ట్