పెద్దపల్లి: సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 బోనస్ అందనుంది. 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు. సంస్థ లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు పంచాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి సంస్థకు మొత్తంగా రూ.6,394 కోట్లు ఆదాయం రాగా, అందులో రూ.819 కోట్లను కార్మికులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్