లైంగిక వేధింపుల కేసులో పృథ్వీ షాకు రూ.100 ఫైన్

యూట్యూబర్‌ సప్నాగిల్‌తో వివాదం కేసులో టీమిండియా క్రికెటర్‌ పృథ్వీ షాకు కోర్టు ఫైన్‌ విధించింది. సప్నా గిల్‌ వేసిన పిటిషన్‌కు సమాధానం దాఖలు చేయడంలో విఫలమైనందున రూ.100 జరిమానా చెల్లించాలని పృథ్వీ షాను కోర్టు ఆదేశించింది. 2023 ఫిబ్రవరి 15న అంధేరీలోని ఓ పబ్‌లో పృథ్వీషా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సప్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు FIR నమోదు చేయకపోవడంతో ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సంబంధిత పోస్ట్