రంగారెడ్డి: గుండెపోటుతో వ్యక్తి మృతి

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలానికి చెందిన పత్రికా రిపోర్టర్ కడుమూరి రాములు శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రాములు మృతి పట్ల పాత్రికేయులు, స్థానిక నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్