సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రైలులో వెళ్తున్న ఒక ప్రేమ జంట రొమాన్స్లో మునిగిపోయారు. డ్రైవర్ ఉండగానే వెనుక సీటులో కూర్చొని లోకాన్ని మరచిపోయారు. వారిని గమనించిన ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అయితే రైలును OYO గా మార్చారని అంటున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.