సంగారెడ్డి: ప్రీరిపబ్లిక్ డే వేడుకలకు తార విద్యార్థిని ఎంపిక

కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఫ్రీ రిపబ్లిక్ తార కార్యక్రమంలో బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యార్థిని దీక్షిత ఎంపికైంది. గుజరాత్ లోని పటాన్ లో ఈనెల 31 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దీక్షిత ఒక్కరే ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్