జహీరాబాద్‌లో రాష్ట్రీయ ఏక్తా దీవాస్: 2 కిలోమీటర్ల ఏక్తా దీవాస్ ర్యాలీ

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం బసవేశ్వర చౌక్ నుంచి రంజోల్ వరకు రాష్ట్రీయ ఏక్తా దీవాస్ సందర్భంగా 2 కిలోమీటర్ల ఏక్తా దీవాస్ ర్యాలీ నిర్వహించారు. రూరల్ ఎస్ఐ కాశీనాథ్ ఈ కార్యక్రమం గురించి వివరించారు. ఈ ర్యాలీ జహీరాబాద్ నియోజకవర్గంలో జరిగింది. దీని ముఖ్య ఉద్దేశ్యం జాతీయ సమైక్యతను చాటడం.

సంబంధిత పోస్ట్