సంగారెడ్డి కలెక్టరేట్ గేట్లు ఎక్కిన నాయకులు.. ఉద్రిక్తత

స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముట్టడి జరిగింది. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి బాషా, నాయకులు కలెక్టరేట్ గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటనతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత పోస్ట్