జగిత్యాల జిల్లాలోని కథలాపూర్, భూషణరావుపేట్ లో గురువారం ఉరుముల మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఎండలతో ఇబ్బందులు పడ్డ ప్రజలు ఉపశమనం పొందారు. కాగా కోత దశలో ఉన్న వరి పొలాల రైతులు ఆందోళన చెందుతున్నారు.