నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీల పయనం

ఉదయం 9.19 గంటల సమయంలో, స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ చేస్తున్నాయి. సెన్సెక్స్ 226 పాయింట్లు నష్టపోయి 83,696 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 25,680 సమీపంలో ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్