దిండి వాగులో పడి ముగ్గురు మృతి (వీడియో)

TG: వాగులో పడిన బాబును కాపాడబోయి ఇద్దరు యువకులు మృతి చెందారు. నల్లగొండ జిల్లా దేవరకొండ దేవరచర్లలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. దిండి వాగులో పడిపోయిన ఉమాకాంత్(10) బాలుడిని  కాపాడే క్రమంలో ఇద్దరు యువకులు రాజు(30), భరత్ కుమార్(21) ప్రాణాలు కోల్పోయారు. కాగా ముగ్గురి మృతదేహాలు వెలికి తీశారు. మృతులు తెనాలి నుండి పండగకు బంధువుల ఇంటికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. పండగ వేళ ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్