శనివారం చిల్పూర్ మండలం గిర్నీ తండా శివారులో వ్యవసాయ బావి వద్ద కరెంట్ షాక్ తో తీగల తండాకి చెందిన బాదావత్ గణేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.