వరదల వల్ల 19 మంది మృతి: ఏపీ ప్రభుత్వం

61చూసినవారు
వరదల వల్ల 19 మంది మృతి: ఏపీ ప్రభుత్వం
ఏపీలో వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 19 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది. 136 పశువులు, 59,700 కోళ్లు మరణించాయని వివరించింది. 1,72,542 హెక్టార్లలో వరి పంట, 14,959 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగాయని పేర్కొంది. అధిక వర్షాల కారణంగా 1,808 కి.మీ పొడవున రోడ్లు దెబ్బతిన్నాయని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్