వైసీపీలో చేరిన 200 మంది టీడీపీ కార్యకర్తలు

76చూసినవారు
వైసీపీలో చేరిన 200 మంది టీడీపీ కార్యకర్తలు
ఏపీలో టీడీపీకి షాక్ త‌గిలింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఊహించని ఝ‌ల‌క్ ఇచ్చారు టీడీపీ కార్య‌క‌ర్త‌లు. నియోజకవర్గంలో టీడీపీకి కార్యకర్తలు వైసీపీలో చేరారు. టీడీపీనేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు మరో 200 మంది టీడీపీ కీలకకార్యకర్తలు వైసీపీలో చేరారు. ఈ క్రమంలో వారికి ఆనం విజయకుమార్‌ రెడ్డి వైసీపీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు వైసీపీ ఎక్స్‌లో తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్