ఏపీలో వరదలకు 45 మంది మృతి

81చూసినవారు
ఏపీలో వరదలకు 45 మంది మృతి
రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటివరకు 45 మంది మృతి చెందినట్లు ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది, గుంటూరులో ఏడుగురు మరణించారు. 1,81,53,879 హెక్టార్లలో పంట నష్టం, 3,913 కిలో మీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి.

సంబంధిత పోస్ట్