దివ్వెల మాధురిపై కేసు నమోదు.. ఆమె స్పందనిదే

58చూసినవారు
దివ్వెల మాధురిపై కేసు నమోదు.. ఆమె స్పందనిదే
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట రీల్స్, ఫోటోషూట్ చేశారంటూ తనపై నమోదైన కేసుపై దివ్వెల మాధురి తాజాగా స్పందించారు. ‘డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నేను చేసిన వ్యాఖలను కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తీసుకుని నాపై కేసు పెట్టారు. ఇది తప్పుడు కేసు. నేను కోర్టులో తేల్చుకుంటా. తిరుమల ఆలయం ఎదుట ఎలాంటి ఫోటోషూట్స్ నిర్వహించలేదు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్