ఏపీలో ఫేక్ పెన్షన్ల కలకలం

60చూసినవారు
ఏపీలో ఫేక్ పెన్షన్ల కలకలం
ఏపీలో ఫేక్ పెన్షన్లు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు రెండున్నర లక్షల భోగస్ పెన్షన్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. పెన్షన్లలో అక్రమాలపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. ఆధార్‌లో వయసు మార్చుకొని వృద్ధాప్య పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, వితంతు పెన్షన్లు.. ఇలా అన్ని రకాలుగా అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం పెన్షన్లు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.

సంబంధిత పోస్ట్