ఏపీకి పొంచి ఉన్న ముప్పు?

62చూసినవారు
ఏపీకి పొంచి ఉన్న ముప్పు?
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కూడా తీరం దాటింది. ఏపీ, ఒడిసాలపై దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలను హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు ఇప్పటికే ప్రభుత్వం ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. అతి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్