ALERT: నేడు ఈ మండలాల్లో తీవ్ర వడగాలులు

50చూసినవారు
ALERT: నేడు ఈ మండలాల్లో తీవ్ర వడగాలులు
AP: రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం గరిష్టంగా 40-43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ మన్యం జిల్లాలో పాలకొండ, తూ.గో జిల్లా గోకవరం, కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయంది. మరో 21 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. అల్లూరి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్