తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ ప్రజాప్రతినిధుల సమావేశం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని భీమినిపట్నం నియోజకవర్గ పరిధిలోని జీవీఎంసీ జోన్ టు 6 వ వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక మర్యాద పూర్వకంగా కలిశారు.