జీ. మాడుగుల మ
ండలంలోని కొరపల్లి పంచాయతీ పరి
ధి అరగడపల్లిలో మంచినీటి సమస్య పరిష్కరించాలని
టీడీపీ బూత్ ఇన్ఛార్జ్ సతీశ్ కోరారు. ఆయన మాట్లాడుతూ వీధు
ల్లో కుళాయిలు ఏర్పాటు చేసి సంవత్సరం అవుతు
న్నా మంచినీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్ల
ు తెలిపారు. కొండ కాలువల ద్వారా వచ్చే నీటిని తెచ్చుకుని తమ అవసరాలకు వినియోగించుకుంటున్నామ
ని శుక్రవారం వాపోయారు. అధికారులు స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని కోరారు.