రంపచోడవరం నియోజకవర్గం శాసనసభ్యురాలు మిరియాల శిరీష దేవి పాడేరు విచ్చేసిన సందర్బంగా మర్యాదపూర్వకంగా పాడేరు అసెంబ్లీ, అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జి ఐనా డా. వంపూరు గంగులయ్య ని కలవటం జరిగింది. ఈ సందర్బంగా శాసనసభ్యురాలు మిరియాల శిరీష దేవి కి జనసేన పార్టీ శ్రేణులతో కలిపి సత్కరించడమైనది. ఈ సందర్బంగా ఇరువురు పలు గిరిజన సమస్యలపై చర్చించుకోవటం జరిగింది.