పాడేరులో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం

73చూసినవారు
పాడేరులో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాడేరు అంబేడ్కర్ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. అంబేడ్కర్ కూడలి నుంచి ఐటీడీఏ వరకూ స్వచ్ఛతా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్, అభిషేక్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పాల్గొని పాడేరు పట్టణంలో చెత్త ఎరివేసి స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్