సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ కి వినతీ పత్రం అందజేత

57చూసినవారు
సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ కి వినతీ పత్రం అందజేత
కూనవరం మండలం లోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం లో సీఐటీయూ ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని మిడ్ డే మీల్స్, అంగన్వాడీ, ఆశా వర్కర్స్ బుధవారం వినతీ పత్రాన్ని అందజేశారు. సీఐటీయూ నాయకులు కొమరం పెంటయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని చిన్న చూపు చూస్తున్నాయని, వారంతా చాలి చాలని జీతంతో వారి జీవితాలను కొనసాగిస్తున్నాయని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్