ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచి అనకాపల్లి గవరపాలెంలో వెలసిన శ్రీ నూకంబిక అమ్మవారినిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయలఅయ్యన్నపాత్రుడు శనివారం దర్శించుకున్నారు. ఈయనకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొలతల రామకృష్ణ , ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి సాధరo
గాఆలయంలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.