పరవాడ: కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్న కేంద్రం

58చూసినవారు
పరవాడ: కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్న కేంద్రం
కార్మిక వర్గానికి కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి అన్నారు. పరవాడ ఫార్మసిటీలో శనివారం కార్మికులతో సమావేశం నిర్వహించారు. కేంద్రం 44 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్స్ అమల్లోకి తీసుకు వస్తున్నందుకు నిరసనగా ఈనెల 20వ తేదీన సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్