అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ క్యాంపు కార్యాలయంలో గురువారం పౌర సరఫరాల శాఖ డీఎం రమేష్ తో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. బియ్యం విషయంలో ఫిర్యాదులపై ఎమ్మెల్యే దగ్గుపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం సరిగా సరఫరా కావడంలేదని, బియ్యం తూకాల్లో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.