అనంత: మినరల్ ఫండ్ గవర్నింగ్ కౌన్సిల్ లో పాల్గొన్న ఎమ్మెల్యే

70చూసినవారు
అనంత: మినరల్ ఫండ్ గవర్నింగ్ కౌన్సిల్ లో పాల్గొన్న ఎమ్మెల్యే
అనంతపురం జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నిర్వహించిన "డిస్ట్రిక్ మినరల్ ఫండ్ గవర్నింగ్ కౌన్సిల్" మీటింగ్ లో ఎంఎల్ఏ దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ జిల్లా కు సంబంధించి పలు అభివృద్ధి విషయాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎంపీలు అంబికా, పార్థసారథి, ఎమ్మెల్యేలు జే. సి అస్మిత్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్