అనంత: సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

69చూసినవారు
అనంత: సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
అనంతపురంలోని లెక్చరర్ కాలనీలో గురువారం రూ. 19 లక్షలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ హాజరై భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో కాలనీలో సీసీ రోడ్డు నిర్మించాలని ప్రజల ఫిర్యాదు చేశారు. దీంతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్