సత్యసాయి ట్రస్టు చైర్మన్ రత్నాకర్ ను అనంతపురం ఎంపి అంబికా లక్ష్మి నారాయణ పుట్టపర్తి లో గురువారం కలిశారు. ఈ సందర్భంగా వారు ఇరువురు ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయ విషయాలు చర్చించారు. అనంతరం ఎంపి అంబికా మాట్లాడుతూ సత్యసాయి సేవా సంస్థలకు తన పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.