అనంతపురం జేఎన్టీయూ పరిధిలో గత సంవత్సరం నవంబర్, డిసెంబర్లో నిర్వహించిన బీటెక్ 2-1, 2-2 సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ గురువారం తెలిపారు. విద్యార్థులు తమ పలితాలు కోసం https: //jntuaresults. ac. in/ వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.