అనంత: దారుణం.. ఆరుగురు కాదు చిన్నారిపై పద్నాలుగు మంది అత్యాచారం

50చూసినవారు
అనంత: దారుణం.. ఆరుగురు కాదు చిన్నారిపై పద్నాలుగు మంది అత్యాచారం
శ్రీ సత్యసాయి జిల్లా ఏడుగుర్రాలపల్లిలో బాలికపై అత్యాచారం కేసులో భయానక విషయాలు బయటపడ్డాయి. గత రెండు సంవత్సరాల్లో 14 మంది బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ పదేపదే అత్యాచారం చేశారు. పోలీసులు ఇప్పటివరకు 6 మందిని అరెస్ట్ చేసి అట్రాసిటీ, పోక్సో కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన 8 మందిని వెతుకుతున్నారు.

సంబంధిత పోస్ట్