అనంత: శిల్పారామంలో ఎలక్ట్రికల్ కార్ ను ప్రారంభించినఎమ్మెల్యే

67చూసినవారు
అనంత: శిల్పారామంలో ఎలక్ట్రికల్ కార్ ను ప్రారంభించినఎమ్మెల్యే
అనంతపురం నగర శివారులో గల శిల్పారామం నందు ప్రజల సౌకర్యార్థం ఎలక్ట్రికల్ కార్ ను అనంతపురం ఎంఎల్ఏ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గురువారం ప్రారంభించారు. అనంతరం ఎంఎల్ఏ మాట్లాడుతూ. వేసవిని దృష్టిలో ఉంచుకుని శిల్పారామంకు వచ్చే ప్రజలకు త్రాగునీరు మరియు ఇతర సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్