అనంత: ఆలయాలకు వచ్చే ప్రజలు పోలీసులకు సహకరించాలి: ఎస్పీ

67చూసినవారు
అనంత: ఆలయాలకు వచ్చే ప్రజలు పోలీసులకు సహకరించాలి: ఎస్పీ
అనంతపురం జిల్లాలో ప్రముఖ దేవాలయాల వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. శుక్రవారం జరగనున్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయాలకు వచ్చే ప్రజలందరూ పోలీసులకు సహకరించి స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్