కేంద్ర ప్రభుత్వం ఆర్డిటి సంస్థకు ఆపివేసిన నిధులను తిరిగి కొనసాగించాలని ఆర్డిటి చేస్తున్న సేవలను గుర్తించి శనివారం అనంతపురం సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డిటి సంస్థ చైర్మన్ మంచో ఫెర్రర్ ని కలిసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, అనంత జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు