అనంతపురంలోని ఎమ్యెల్యే కార్యాలయంలో బుధవారం ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ను ఏపీ పద్మశాలీ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల లక్ష్మీనరసింహులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఎమ్యెల్యే మాట్లాడుతూ. టీడీపీలో కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సూర్యనారాయణ పాల్గొన్నారు.