పీఎం శ్రీ అమలులో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలి: కలెక్టర్

69చూసినవారు
పీఎం శ్రీ అమలులో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలి: కలెక్టర్
పీఎం శ్రీ అమలులో దేశంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పీఎం శ్రీ (పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకంపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం శ్రీ అమలులో దేశంలోని 700 జిల్లాలతో పోటీ పడి మన జిల్లా మొదటి స్థానంలో నిలవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్