అనంతపురం జిల్లాలో పర్యటించనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

76చూసినవారు
అనంతపురం జిల్లాలో పర్యటించనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి సోమన్న, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి నారా లోకేశ్ అనంతపురం జిల్లా లో పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. మే 17న జరగనున్న అనంతపురం జేఎన్టీయూ స్నాతకోత్సవం కార్యక్రమానికి వారు హాజరవుతారన్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికారులు జేఎన్టీయూ పరిసర ప్రాంతాలలో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్