కియా ప్రతినిధులతో జేఎన్టీయూ ఇంఛార్జ్ వీసీ సమావేశం

69చూసినవారు
కియా ప్రతినిధులతో జేఎన్టీయూ ఇంఛార్జ్ వీసీ సమావేశం
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలోని వీసీ కాన్ఫెరెన్స్ హాల్లో బుధవారం ఇంఛార్జ్ వీసీ సుదర్శన రావు, కియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ. జేఎన్టీయూ పరిధిలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్ షిప్, ఉద్యోగావకాశాలు కల్పించాలని అన్నారు. కార్య క్రమంలో ఇంఛార్జ్ వీసీతో పాటు రిజిస్ట్రార్ కృష్ణయ్య, ప్రిన్సిపాల్ చెన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్