అనంతపురంలో జనసేన సమన్వయకర్తలతో సమావేశం

51చూసినవారు
అనంతపురంలో జనసేన సమన్వయకర్తలతో సమావేశం
అనంతపురం నగరంలోని ఆహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ నివాసంలో శుక్రవారం 14 నియోజకవర్గాల సమన్వయకర్తలతో నియోజకవర్గ సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అహుడ ఛైర్మన్ టీసీ వరుణ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై నియోజకవర్గ సమన్వయకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్