పుట్టపర్తి: బెంగుళూరు రైలు అనంతపురం వరకు పొడిగింపు: ఎంపీ

66చూసినవారు
పుట్టపర్తి: బెంగుళూరు రైలు అనంతపురం వరకు పొడిగింపు: ఎంపీ
పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళ్తున్న ప్యాసింజర్ ట్రైన్ ఇకనుంచి అనంతపురం నుండి బెంగళూరు వెళ్తుందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్యాసింజర్ రైలు అనంతపురం వరకు పొడిగించాలని గతంలో అనేక సార్లు కేంద్ర సహాయ మంత్రి వీరన్న, మరియు రైల్వే అధికారులు కలసి విన్నవించినా కృషి ఫలితం నేడు ఫలించింది అన్నారు. త్వరలో ప్యాసింజర్ ట్రైన్ ని కేంద్రమంత్రి అనంతపురం నుంచి ప్రారంభిస్తారు అన్నారు.

సంబంధిత పోస్ట్