రథం ఘటనను వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు: అనంత

59చూసినవారు
రథం ఘటనను వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు: అనంత
గ్రామాలలోని గ్రూపు తగాదాలను పార్టీలకు ఆపాదిస్తారా. అని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి బుధవారం విమర్శించారు. రాముల వారి రథం దగ్ధం ఘటన బాధాకరమని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనను వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, అధికార పార్టీకి జిల్లా ఎస్పీ ఊడిగం చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్