తుంగభద్ర డ్యాంకు పెరిగిన వరద

65చూసినవారు
తుంగభద్ర డ్యాంకు పెరిగిన వరద
అనంతపురం జిల్లాకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని టీబీ డ్యామ్ బోర్డు అధికారులు తెలిపారు. గురువారం 11,244 క్యూసెక్కుల నీరు డ్యాంలోకి చేరుతోందని వివరించారు. ప్రస్తుతం జలాశయంలో 101.14 టీఎంసీల నిల్వ ఉందన్నారు. 13,180 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్