ధర్మవరంలో బోగస్ సొసైటీ నెలకొల్పి నిర్వహిస్తున్న సత్యకృప మహిళా డిగ్రీ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏఎస్బీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్య డిమాండ్ చేశారు. గురువారం విద్యార్థి సంఘం నాయకులతో కలిసి ఎస్కే యూనివర్సిటీ రిజిస్టర్కి వినతి పత్రం అందించారు.