ధర్మవరం: విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న జనసేన నేత

57చూసినవారు
ధర్మవరం: విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న జనసేన నేత
ధర్మవరం మండలం రేగాటిపల్లి గ్రామంలో మారెమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్