ధర్మవరంలోని ఎన్డీయే కార్యాలయంలో బుధవారం నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలు మంత్రి సత్య కుమార్ తెలుసుకున్నారు. ధర్మవరం అభివృద్ధికి సంబంధించి వారి నుంచి సూచనలు, విజ్ఞప్తులను స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని నా కార్యాలయ సిబ్బందితో పాటు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.