ధర్మవరం: అవుట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల ఆందోళన

67చూసినవారు
ధర్మవరం: అవుట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల ఆందోళన
ధర్మవరం మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగులను పర్మినెంట్ చేసి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, సమానమైన పనికి సమానమైన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి జెవి రమణ కార్మిక సంఘం నాయకులు నాగరాజు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్