ధర్మవరం: కందుల కొనుగోళ్ల కోసం పేర్లు నమోదు చేసుకోండి

70చూసినవారు
ధర్మవరం: కందుల కొనుగోళ్ల కోసం పేర్లు నమోదు చేసుకోండి
కందుల కొనుగోలు మద్దతు ధర కోసం రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని ధర్మవరం మండల వ్యవసాయ అధికారి ముస్తఫా పేర్కొన్నారు. శనివారం ధర్మవరం మండలం కుణుతూరు, పోతుకుంటలోని రైతు సేవ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కందుల మద్దతు ధర రూ.7750 అంతేకాకుండా మద్దతు ధర ఏది ఎక్కువగా ఉంటే ఆ ధరకు కందులు కొనుగోలు చేస్తున్నామని కావున రైతులు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్