ధర్మవరం పట్టణంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవం కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్మీ చెన్నకేశవ స్వామిని దర్శించుకుని, స్వామి వారికి కానుకలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.